వైద్య ఖర్చుల కోసం ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే

వైద్య ఖర్చుల కోసం ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే

MNCL: మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం ఎల్ఓసీ పత్రాలు అందజేశారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని షిర్కే కాలనీకి చెందిన సతీష్ కు రూ.3 లక్షలు, దండేపల్లి మండలంలోని మేదరిపేట గ్రామానికి చెందిన శంకర్ రావు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల ఎల్ఓసీని అందించారు.