ప్రజావాణి గ్రీవెన్స్ సెల్ ఆఫీసర్‌గా నియామకం

ప్రజావాణి గ్రీవెన్స్ సెల్ ఆఫీసర్‌గా నియామకం

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగ అధ్యాపకుని డాక్టర్ ఎస్. రవికుమార్‌ను ప్రజావాణి పిర్యాదుల నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తూ పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ.రమేష్ బాబు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ఎస్. రవికుమార్‌ను పలువురు అభినందనలు తెలిపారు.