ప్రపంచ ఎన్జీవో దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

ప్రపంచ ఎన్జీవో దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

VZM: ప్రపంచ ఎన్జీవో దినోత్సవం సందర్భంగా అయ్యన్నపేట జంక్షన్లో ఉన్న మదర్ థెరిసా కిడ్స్ స్కూల్లో శుక్రవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా పలువురు యువత రక్తదానం చేశారు. ఈసందర్బంగా మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు- త్యాడ ప్రసాద్ పట్నాయక్ నిరంతర రక్తదాత అయిన పోలుబోతు దుర్గాప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.