MI vs PBKS: పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

అహ్మదాబాద్ వేదికగా పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. బెయిర్ స్టో(38), తిలక్(44) సూర్యకుమార్ (44 ) నమన్ ధీర్(37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో ఒమర్జాయ్ 2 వికెట్లు తీశాడు. జేమీసన్, చాహల్, స్టాయినిస్, వైశాఖ్ తలో వికెట్ సాధించారు. పంజాబ్ టార్గెట్ 204.