CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం నెల్లూరు నగరంలోని ఆమె నివాసంలో అర్హులైన లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బాధితులకు దాదాపుగా 26 మందికి రూ. 32.2 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.