కేరళలో 1336కి చేరిన కరోనా కేసులు

కేరళలో 1336కి చేరిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. అత్యధికంగా కేరళలో 1,336 కేసులు ఉండగా.. మహారాష్ట్ర-467, ఢిల్లీ-375, గుజరాత్-265, కర్ణాటక-234 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా ఇప్పటివరకు 26 మరణించారు. అలాగే గడిచిన  24 గంటల్లో 265 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ సోకిన వారిలో ఎక్కువ మంది ఎన్‌బీ.1.8.1 వేరియంట్ బాధితులే ఉన్నారు.