పల్నాడులో కేజీ చికెన్ ధర రూ.340

పల్నాడులో కేజీ చికెన్ ధర రూ.340

పల్నాడు: నరసరావుపేటలో చికెన్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారాయి. పండగల సీజన్ కావడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం లైవ్ కోడి కిలో రూ.180 పలుకుతుండగా, స్కిన్ చికెన్ రూ.320-340, కీమా 340-360కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.900-1000కి చేరగా, 100 గుడ్ల ధర రూ. 445గా ఉంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో  కామెంట్ చేయండి.