నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

నేడు జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

KMM: జిల్లాలో ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రంజిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా మంత్రి తుమ్మల రామన్నపేటలో సీసీ రోడ్లు, డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.