రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

CTR: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్నినిర్వహించనున్నట్లు సుమిత్ కుమార్ ఆదివారం సూచించారు. ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. అన్నిశాఖల జిల్లా స్థాయి అధికారులు ఇందులో పాల్గొంటారన్నారు. బాధితులు వారి సొంత మండలాల్లోనూ ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.