ఘనచరిత్ర.. అంధకారంలో వారసత్వ సంపద

ఘనచరిత్ర.. అంధకారంలో వారసత్వ సంపద

JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం ఒకప్పుడు కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల సామంతరాజులైన నతవాడి రాజుల పాలనలో విరాజిల్లింది. ఇక్కడ పాత శాసనాలు, శిల్పాలు, మందిరాలు వంటి చారిత్రక చిహ్నాలు ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటక ప్రాంతంగా ఎదగాల్సిన ఈ గ్రామం, ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా తన పూర్వ వైభవాన్ని కోల్పోయి ప్రస్తుతం అంధకారంలో ఉంది.