మంత్రి తుమ్మలను కలిసిన ఎమ్మెల్యే యశస్విని

మంత్రి తుమ్మలను కలిసిన ఎమ్మెల్యే యశస్విని

JN: సచివాలయంలో ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. తొర్రూరు, పాలకుర్తి, కొడకండ్ల మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలను అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని, నియోజకవర్గంలో గోదాముల నిర్మాణం చేపట్టాలని మంత్రిని కోరారు.