ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి అందజేత
NZB: ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని 28వ వార్డుకు చెందిన అబ్దుల్ సోఫియాన్కు MLA పైడి రాకేష్ రెడ్డి కృషితో ఐదు లక్షల LOCని అందజేసినట్టు బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్యలు వచ్చిన ప్రజలు తమ దృష్టికి తేవాలన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందని అన్నారు