జిల్లాలో 24.66 శాతం పోలింగ్ నమోదు
సంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో గురువారం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 9గంటల వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించారు. మొత్తం 73871 ఓట్లకు గాను 73871 ఓట్లు పోలయ్యాయి. 24.66 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.