ఆదోనిలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

ఆదోనిలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం

KRNL: ఆదోని మండలం మంత్రికి గ్రామాల్లో ‘రైతన్న మీకోసం–అన్నదాత సుఖీ భవ’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. టిడిపి నేత సిద్ధార్థ నాయుడు రైతులను ఇంటింటికి కలిసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలు తెలుసుకొని, కరపత్రాలు పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20,000 సాయం అందిస్తున్నట్లు వివరించారు.