వీధిలైట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం
KMM: మధిర మండలం ఇల్లూరు గ్రామంలో ఎల్ఈడి వీధిలైట్ల ఏర్పాటు కార్యక్రమం సోమవారం సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి స్వయంగా పర్యవేక్షించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో అనేక వీధులు చీకటిలో మగ్గిపోతుండగా గ్రామస్తుల సమస్య తెలుసుకొని దగ్గరుండి సర్పంచ్ పరిష్కరించారు. గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ఆదిలక్ష్మి వెల్లడించారు.