గోపాలపురం కాలనీల్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే

గోపాలపురం కాలనీల్లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపురం పరిధిలోని పలు కాలనీలలో రూ. 4.5 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణితో కలిసి పాల్గొన్నారు. కాలనీలలో మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.