హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

CTR: చిత్తూరు మండలం తిమ్మసముద్రంలో 2021లో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో వ్యక్తిపై హత్యాయత్నం కేసులో 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3000 జరిమానా విధించారు. 8వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి సుంకర శ్రీదేవి ఈ మేరకు నిన్న తీర్పు వెలువరించారు.