నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

బాపట్లలో బుధవారం విద్యుత్ లైన్‌ల మరమ్మతులలో భాగంగా పలు ప్రాంతాలలో సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ సాయి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కొట్రా బజార్, దర్శి పెద్ద మస్తాన్ నగర్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా, భావనారాయణ స్వామి ఆలయ ఏరియా, వన్ వే, బెస్తపాలెం ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు.