వరకట్న వేధింపులు.. నటుడిపై కేసు

వరకట్న వేధింపులు.. నటుడిపై కేసు

నటుడు ధర్మ మహేశ్‌పై కేసు నమోదు అయ్యింది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారంటూ మహేష్, అతడి కుటుంబ సభ్యులపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గచ్చిబౌలి పీఎస్‌లో వారిపై  కేసు నమోదైంది. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 'సిందూరం' (2023), 'డ్రింకర్‌ సాయి' చిత్రాల్లో మహేష్ నటించాడు.