కందులాపురంలో టాక్స్ వసూళ్ల పరిశీలన

కందులాపురంలో టాక్స్ వసూళ్ల పరిశీలన

ప్రకాశం: కంభం మండలం కందులాపురంలో హౌస్ టాక్స్ వసూళ్లు, UF సర్వే పనులను ఎంపీడీవో వీరభద్రచారి మంగళవారం పరిశీలించారు. గ్రామంలో సర్వే పురోగతిని అధికారులు, సిబ్బందితో కలిసి సమీక్షించారు. మిగిలిన గృహాల నుంచి త్వరగా పన్నులు రాబట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే నిర్వహించాలని ఎంపీడీవో ఆదేశించారు.