పారిశుధ్య కార్మికుల సేవలు గొప్పవి

పారిశుధ్య కార్మికుల సేవలు గొప్పవి

NRPT: తెల్లవారుజాము నుండి పట్టణంలో పారిశుధ్య పనులు చేసే కార్మికుల సేవలు గొప్పవని కమిషనర్ సునీత అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం నారాయణపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య కార్మికులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణం పరిశుభ్రంగా వుంచడంలో కార్మికుల పాత్ర కీలకమని అన్నారు.