జనాభా గణనను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జనాభా గణనను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో జనాభా గణనను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. 2026లో ఇండ్ల గణన, 2027లో జనాభా గణన పూర్తి డిజిటల్ విధానంలో జరుగుతాయని ఆయన తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10, 2026 వరకు ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.