కోల్డ్ స్టోరేజ్‌ని పరిశీలించిన డిప్యూటీ సీఎం

కోల్డ్ స్టోరేజ్‌ని పరిశీలించిన డిప్యూటీ సీఎం

KMM: మ‌ధిర మండ‌లం ఆత్కూరులోని అగ్నిప్ర‌మాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్‌ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా నిబంధనల ప్రకారం వారికి రావాల్సిన పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.