డిప్యూటీ సీఎం‌ను కలిసిన వన్నెంరెడ్డి

డిప్యూటీ సీఎం‌ను కలిసిన వన్నెంరెడ్డి

VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి, నిధుల విడుదలపై జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వన్నెంరెడ్డి సతీశ్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. గురువారం వినతిపత్రం సమర్పిస్తూ రూ.30 కోట్ల గ్రాంట్లు, స్థానిక సంస్థల నుంచి బకాయిలు విడుదల చేయాలని కోరారు. అనంతరం ఆయనకు సిబ్బంది కొరత, అద్దె భవన సమస్యలపై వివరించారు.