పాక్లో ఏకే 47తో జ్యోతికి భద్రత

పాక్ గూఢచారి జ్యోతిని విచారిస్తున్న సమయంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమె పాక్లో పర్యటించినప్పుడు ఆరు ఏకే-47 తుపాకులతో, సాయుధ బలగాలతో రక్షణ కల్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్కాటిష్ యూట్యూబర్ గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్తో ఎలాంటి సమాచారాన్ని పంచుకుందన్న అనుమానాలు తీవ్ర తరమవుతున్నాయి. దీంతో మరింత లోతుగా విచారిస్తున్నారు.