ఈనెల 22న దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి

NLG: ఈనెల 22న వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించబడుతుందన్నారు. ఈ అవకాశం వయోవృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.