మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం

మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం

NZB: వినాయకనగర్‌కు చెందిన కాంపల్లి రాములు (38) మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైనట్లు 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు అంగిటి హోటల్ నుంచి తప్పిపోయినట్లు పేర్కొన్నారు. సదురు వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగా లేదని ఎవరైనా గుర్తుపడితే నాలుగవ టౌన్‌కు సమాచారం అందించాలన్నారు.