దుర్గమ్మను దర్శించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

దుర్గమ్మను దర్శించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

ATP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ JC ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ ఉమారెడ్డి దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.