ప్రమాదానికి గురైన బస్సు, లారీలో డీజిల్ స్వాహా

ప్రమాదానికి గురైన బస్సు, లారీలో డీజిల్ స్వాహా

GNTR: వినుకొండ శివారులో ఆర్టీసీ బస్సులో దుండగులు డీజిల్ చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మండలంలోని ఏ.కొత్తపాలెం శివారులో ఆర్టీసీ బస్సు-మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు, లారీలో పలువురికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం వినుకొండ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలు అక్కడే ఉన్నాయి.