దురంతో ఎక్స్‌ప్రెస్‌లో డ్ర‌గ్స్‌తో దొరికిన యువకుడు

దురంతో ఎక్స్‌ప్రెస్‌లో డ్ర‌గ్స్‌తో దొరికిన యువకుడు

విశాఖ: బెంగళూరు నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ వస్తున్న చరణ్ అనే యువకుడిని ఈగల్ టీం, సిటీ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి 36 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ స్ట్రిప్స్‌ను వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ విం‍గ్ అధ్యక్షుడు కొండా రెడ్డి కోసమే తీసుకువస్తున్నట్టు వెల్లడైంది.