ఎరువుల లభ్యతపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
దేశంలో ఎరువుల కొరత లేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. దేశవ్యాప్తంగా తగినన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎరువుల లభ్యతపై లోక్సభలో కేంద్రమంత్రి ప్రకటించారు.