రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: జేసీ మౌర్య భరద్వాజ్

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: జేసీ మౌర్య భరద్వాజ్

సత్యసాయి జిల్లా JC మౌర్య భరద్వాజ్ ధర్మవరం మండలం పోతుకుంట గ్రామంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ​రైతు సంక్షేమానికి ప్రభుత్వం పంచసూత్రాలు, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల సంరక్షణపై నేరుగా అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.