జిల్లాలో నేటి చికెన్ ధరలు

జిల్లాలో నేటి చికెన్ ధరలు

W.G: నూజివీడు పట్టణ పరిధిలో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ కిలో 220 రూపాయల నుంచి 300 రూపాయలు, చేపలు కిలో 150 రూపాయల నుంచి 300 రూపాయలు, రొయ్యలు కిలో 300 రూపాయలు, మటన్ కిలో 750 రూపాయలుగా విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో మటన్ కిలో 900 రూపాయలు, చేపలు కిలో 200 రూపాయల నుంచి 300 రూపాయలు, రొయ్యల కిలో 300 రూపాయలుగా విక్రయిస్తున్నారు.