పగడాల ప్రవీణ్‌కుమార్‌ మొదటి సంస్కరణ సభ

పగడాల ప్రవీణ్‌కుమార్‌ మొదటి సంస్కరణ సభ

ఏలూరు స్థానిక కర్రల వంతెన వద్ద పాస్టర్ జాన్ మోజేష్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగీకుడు పగడాల ప్రవీణ్‌కుమార్‌ మొదటి సంస్కరణ సభ నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించడం ప్రపంచం వ్యాప్తంగా క్రైస్తవులకు తీరని లోటు అని అన్నారు.