మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు

మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు

GNTR: ప్రజలు ఏ ఆపదలోనైనా పోలీసులకు వెంటనే ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో సమస్య పరిష్కరిస్తామని వెస్ట్ DSP అరవింద్ హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి శ్రీనివాసరావుపేటలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు అడ్డంకి కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేశారు. 

This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here