ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త: DM

ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త: DM

CTR: ఇంద్ర ఏసీ బస్సు ఛార్జీలు తగ్గించినట్లు పుంగనూరు ఆర్టీసీ డిపో డీఎం దినేష్ మంగళవారం తెలిపారు. పుంగనూరు నుంచి విజయవాడకు వెళ్లే ఇంద్ర బస్సులో శీతాకాలం దృష్ట్యా 10% ఛార్జీ తగ్గించినట్లు చెప్పారు. రేపటి నుంచి ఈ ఛార్జీలు అమలవుతుందని తెలిపారు. పాత ఛార్జీ రూ.1,280, కొత్త ఛార్జీ :రూ.1,165. పుంగనూరు- మదనపల్లి - తిరుపతి మీదుగా విజయవాడకు ఈ బస్సు చేరుకుంటుందని అన్నారు.