పూడికతీత పనులు వేగవంతం చేయాలి: కమిషనర్

పూడికతీత పనులు వేగవంతం చేయాలి: కమిషనర్

E.G: రాజమండ్రి నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కాలువల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. మంగళవారం పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి విధిగా రిజిస్టర్ మెయింటెయిన్ చేస్తూ రోజువారీ కార్యకలాపాలను నమోదు చేయాలని సూచించారు.