'రైతు భరోసా వెంటనే ఇవ్వాలి'

'రైతు భరోసా వెంటనే ఇవ్వాలి'

KMM: యాసింగి పంటల సాగుకు ప్ర‌భుత్వం వెంట‌నే రైతు భరోసా అందివ్వాల‌ని సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. మంగళవారం రైతు సంఘం, సీపీఐ(యం) ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో నిరసన చేపట్టారు. యాసింగి సమయం అయిపోతున్నా ఇప్ప‌టివ‌ర‌కు ఇంకా రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు.