బోర్లంలో ప్రచారం నిర్వహించిన పార్టీ ఇంఛార్జ్

KMR: బాన్సువాడ మండలంలోని బోర్లంలో గ్రామంలో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా పార్టీ ఇంఛార్జ్ పోచారం భాస్కర్రెడ్డి ప్రచారం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలను ఇచ్చే ప్రజలను మోసం చేసిందని, బీజేపీ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేయడంలో దిట్ట అన్నారు.