మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి

మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ సువర్ణ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. మున్సిపాలిటీ 120వ స్థానంలో ఉండటంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.