బిహార్లోని పట్నాలో ఆర్జేడీ నాయకుడు రాజ్కుమార్ రాయ్ దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వచ్చిన దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. మరికొద్దిరోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.
This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here