కడప జిల్లాలో మంత్రి సవిత పర్యటన

కడప జిల్లాలో మంత్రి సవిత పర్యటన

సత్యసాయి: పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమస్యలపై మంత్రి సవిత ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ బీటెక్ రవితో కలిసి స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందులను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.