'రాజధాని బిల్లుకు వైసీపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలి'

'రాజధాని బిల్లుకు వైసీపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలి'

VZM: అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తించే తీర్మానానికి చట్టబద్ధత ఇవ్వడం అభినందనీయమని జనసేన సీనియర్‌ నేత గురాన అయ్యలు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో ఉన్న అస్పష్టతను తొలగించడమే కూటమి లక్ష్యమని, ఏప్రిల్‌ 1న కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం, 2న పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. దీనికి YCP MPలు మద్లతు ఇవ్వాలన్నారు.