ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 39 వినతులు

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 39 వినతులు

VZM: ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ 39 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, వారంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.