VIDEO: 'బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయాలి'

MDK: ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఅఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. చిన్న శంకరం పేట మండల కేంద్రంలో రజతోత్సవ సభ వాల్ పెయింటింగ్ నిర్వహించారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని సూచించారు.