VIDEO: 'దాడులు జరిపేందుకు మోదీ కుట్ర పన్నారు'

AKP: ఎస్సీ వర్గంపై దేశ వ్యాప్తంగా దాడులు జరిపేందుకు మోదీ కుట్ర పన్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్. రత్నాకర్ అన్నారు. శనివారం అనకాపల్లి ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గాన్ని బలహీన పరిచేందుకు వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. దీనికి తెలుగు రాష్ట్రల సీఎంలు మద్దతిచ్చారని, వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలన్నారు.