'ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి'

NDL: కోయిలకుంట్ల మండలం వెలగటూరు గ్రామంలో సోమవారం నాడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.