పులివెందుల మున్సిపల్ కమిషనర్కు పదోన్నతి
KDP: పులివెందుల మున్సిపాలిటీలో ఇంఛార్జ్ కమిషనర్గా పనిచేస్తున్న మునికుమార్కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇప్పటి వరకు ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వహించిన ముని కుమార్, ఇప్పుడు పూర్తి స్థాయి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.