నేటి నుంచి నీడ మాయం

నేటి నుంచి నీడ మాయం

AP: ఖగోళ అద్భుతం జరగనుంది. దీంతో నేటి నుంచి ఈ నెల 14 వరకు మిట్ట మధ్యాహ్నం రెండు నిమిషాల పాటు నీడ మాయమవుతుందని IASC నేషనల్ కన్వీనర్ సుసత్య రేఖ తెలిపారు. ఈ పరిణామాన్ని జీరో షాడోగా పరిగణిస్తారన్నారు.