పనులు జూన్ లోపు పూర్తి చేయాలి: జేసీ

పనులు జూన్ లోపు పూర్తి చేయాలి: జేసీ

ATP: అనంతపురం రూరల్ పరిధిలోని కందుకూరు అహుడా లేఅవుట్ అభివృద్ధి పనులను జూన్ లోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన లేఅవుట్‌లో జరుగుతున్న డ్రైనేజీలు, రోడ్లు, వాటర్ సప్లై పనులను స్వయంగా పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచాలని సూచించారు.